VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:39 pm Posted by : shaikabdulla9733@gmail.com

తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల

గోకవరం గవర్నమెంట్ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య వైద్యసేబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే టిడిపి పార్టీ అధికారంలో ఉండాలన్నారు.