గోకవరం గవర్నమెంట్ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య వైద్యసేబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే టిడిపి పార్టీ అధికారంలో ఉండాలన్నారు.
