Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 8:36 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 8:36 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 8:36 AM
Follow Us

ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే… ఎం పి పి నౌడు వేంకటరమణ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు త్యాగఫల మే అని రాయవరం ఎం.పి.పి వెంకటరమణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ నౌడు వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు త్యాగఫల మే అని అన్నారు.తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కే విజయరేఖ, ఎంఈఓ వై సత్యనారాయణ, ఏ పీ ఓ సుధారాణి, సీనియర్ అసిస్టెంట్ మల్లేష్, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement