Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 1, 2023 6:36 AM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on December 1, 2023 6:36 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 1, 2023 6:36 AM
Follow Us

అందరి మధ్య స్నేహభావం నెలకొల్పడానికి వన సమారాధనలు… మండపేట వైయస్ ఆర్ సి పి నియోజకవర్గం ఇన్చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

భగవద్భక్తికి ప్రకృతి ఆరాధనకు వన సమారాధనలు ప్రత్యేకత నిలుస్తాయని మండపేట వైయస్ ఆర్ సి పి నియోజకవర్గం ఇన్చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మంగళవారం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి వీర రాఘవరెడ్డి , వెంకటకృష్ణారెడ్డి(చంటిబాబు) సోదరుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు.
ఈ సమారాధనలో పాల్గొన్న ముఖ్యాదితులుగా ఎమ్మెల్సీ తోట పాల్గొని మాట్లాడుతూ భగవద్భక్తికి ప్రకృతి ఆరాధనకు వన సమారాధనలు ప్రత్యేకత నిలుస్తాయన్నారు. అందరి మధ్య స్నేహభావం నెలకొల్పడానికి వన సమారాధనలు దోహదపడతాయన్నారు. తొలితగా ఎమ్మెల్సీ తోట ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ వన సమారాధనలో మేడపాటి సురేష్ రెడ్డి(బుజ్జిబాబు), నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మేడపాటి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, గొలుగూరి సుబ్బారెడ్డి, రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి(చిన్నరెడ్డి), సత్తి వెంకటరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన ప్రముఖులు , పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!