విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, యానం:
విశ్వం వాయిస్ రిపోర్టర్.
యానాం: యానాం నియోజకవర్గంలో ప్రమాధపుశాత్తూ గాయపడిన వారిని మరియు మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అశోక్.ఎన్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి సామ్యూల్ సతీమణి సత్య వేణి గుండెపోటుతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే అశోక్ పరామర్శించారు.
మల్లాడి సామ్యూల్ స్వగృహంలో సత్య వేణి భౌతికకాయాన్ని సందర్శించి, వారి పార్థివదేహానికి నివాళులు అర్పించి ,మనోధైర్యాన్ని ఇచ్చారు.