హోమ్ఆంధ్రప్రదేశ్ / తెలంగాణఆంధ్రప్రదేశ్ మట్టి తవ్వకాల జోరు అధికారులు బేజారు WWW.VISWAMVOICE.COM Total Views : 225 VISWAMVOICE NEWS TELUGU LAST UPDATED : August 6, 2022 RATNAM FacebookTwitterPinterestWhatsApp టాగ్స్విస్సు వాయిస్ న్యూస్ మట్టి తవ్వకాల జోరు అధికారులు బేజారు విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం: http://మట్టి తవ్వకాల జోరు అధికారులు బేజారు ఉప్పలగుప్తం (విశ్వం వాయిస్) న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం పరిధిలోని రాఘవులు పేట వెళ్లే దారిలో రాత్రి వేళల్లో చెరువు తవ్వకాలు చేసి ఇసుకను వేరొక చోట నిల్వ చేస్తూ టిప్పర్ లారీలు, ట్రాక్టర్ల ద్వారా, తరలిస్తున్నారు తీర ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు చేయకూడదని నిబంధనలు ఉన్న సి.ఆర్.బిడ్ భూముల్లో కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు ఈ తతంగం అంతా మండల కేంద్రమైన ఉప్పలగుప్తం పంచాయతీ ఎదురుగా మట్టి మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ మండల రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరిస్తున్నారు advertisement Previous articleకలెక్టర్ హిమాన్సు శుక్లా కి ఘనంగా సన్మానంNext articleఅల్లర్ల కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు బయట బంధువుల ఆందోళన సంబందిత వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి... కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా... ట్రెండింగ్ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ అనంత బాబు మూడో బెయిల్ పిటిషన్ను తిరష్కరణ -ఎస్సీ ఎస్టీ... తాళ్లరేవులో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించిన నాయకులు యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం వైసిపి వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం Contact Us తాజా వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారాలు కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది గోరంత.. చేప్పేది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా కవులకు ఘన... advertisement APPLY NOW క్రికెట్ advertisement