విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొండేటి వెంకటేశ్వరావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్యాణమస్తు పథకాన్ని ప్రకటించినందుకు గాను పి గన్నవరం అక్విడెట్ వద్ద గల వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొండేటి చిట్టిబాబు సోదరుడు కొండేటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నక్క వెంకటేశ్వరావు మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షుడు తోలేటి బంగారు నాయుడు ఎంపీటీసీ కొల్లి సూర్యనారాయణ దొమ్మేడు దుర్గారావు కొక్కెరి రవికుమార్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వైయస్సార్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు