విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం రూరల్:
*మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరమట శ్యామ్ కుమార్**
అమలాపురం(విశ్వం వాయిస్ న్యూస్
సెప్టెంబర్ 17
అమలాపురం పట్టణ చెందిన రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరామ్ బావ మేడిచర్ల బదిరి నారాయణ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్నిమరియు అమలాపురం పట్టణానికి చెందిన సాధనాల వెంకన్న బాబు తల్లి సాధనాల మహాలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ రెండు కుటుంబసభ్యులను శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు – సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలసవిల్లి టీడీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులునల్లా యేసుబాబు,పరమట శివ కుమార్,తదితరులు పాల్గొన్నారు