విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
మన్ కి బాత్ కార్యక్రమాన్ని రాజమండ్రి నగరంలో 31 ప్రాంతాల్లో వీక్షించిన బీజేపీ శ్రేణులు.
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
ప్రతి నెలా ఆఖరి ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రసారం అవుతున్న ప్రధాన మంత్రి మన్ కి బాత్ కార్యక్రమాన్ని రాజమండ్రి నగరంలో 31 ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ,కార్యకర్తలు , ప్రజలు ప్రాంతాల్లో వీక్షించడము జరిగింది. ఈ మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రజలకు విజ్ఞానాన్ని అందించే విధంగా చేసిన ప్రసంగం హాజరైన వారిని ఆకట్టుకొనటం జరిగింది. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ ,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరు లక్ష్మీనారాయణ , తపన చౌదరి,తరెట్ల చింతాలమ్మ ,యెనుమల రంగబాబు ,కురగంటి సతీష్ ,కాలెపు సత్యసాయిరామ్,బేతిరెడ్డి ఆదిత్య ,తంగెళ్ల పద్మావతి ,కందికొండ రమేష్ , పేరిచెర్ల సూర్య ప్రభావతి ,యెర్రా వెంకట నాగదేవి ,వేల్పూరి శ్రీనివాస్ ,తంగేళ్ల శ్రీనివాస్ , చింతపల్లి సతీష్ ,కొల్లా శ్రీను ,వంకా వెంకట్రావు , నల్లమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు