విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
భారతీయ జనతా పార్టీ… ప్రజా పోరు యాత్ర
జనం న్యూస్ కాట్రేనికోన సెప్టెంబర్ 27
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో… నిర్వహించడం జరిగింది… కాట్రేని కోన మండల అధ్యక్షులు మట్టా సూరిబాబు…అధ్యక్షతన జరిగిన ఈ యాత్రలో…జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు…మాట్లాడుతూ… రైతులకు పంట నష్టానికి భీమా..6000 రూపాయలు… ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం బాలింతలకు… పసి పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఆహారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంటి నిర్మాణమునకు… 180000 కేంద్రం అందిస్తుందని… కేంద్ర ఇచ్చే నిధులు తప్ప ఏమీ ఇవ్వకుండా పేదవాడి ఇంటి కలను నిర్వీర్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని గ్రామ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిలుస్తుందని వాటి ద్వారా సిసి రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైట్లు వేస్తూ.. అభివృద్ధి చేస్తున్నారని ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని చిట్టిబాబు ఈ సందర్భంగా ఆరోపించారు గ్రామంలో ఒక్క మనిషికి 1750 రూపాయలు చొప్పున వారి అవసరాల కోసం పంచాయతీకి నిదురిస్తుందని కేంద్ర ప్రభుత్వం అవి కూడా తెలియజేయకుండా కేంద్రం ఏవి ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నిజాలు చెప్పాలని లేని పక్షంలో చంద్రబాబు స్టిక్కర్ వేసినట్టుగా మీరు స్టిక్కర్ వేస్తే ఆనాడు తెలుగు దేశానికి పట్టిన గతే మీకు పడుతుందని చిట్టిబాబు ఉద్గాటించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచితి నిర్ణయాలను ప్రజలు గమనిస్తు… ఉన్నారు తగిన బుద్ధి చెప్తారని చిట్టిబాబు అన్నారు… జిల్లా నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజా పోరు యాత్ర… ఇంచార్జ్ చెక్కా అజయ్ వర్మ.. కో కన్వీనర్… కోపనాతి దత్తాత్రేయ వర్మ… మండల ఇంచార్జ్ గొల్ల కోటి వెంకటరెడ్డి (జిల్లా ఉపాధ్యక్షులు) …జిల్లా ఉపాధ్యక్షులు గంది నానాజీ మండల సెక్రెటరీ సురేష్ గ్రంధి నాని బాబు సాయిబాబా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు…