విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
*మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిoచిన అయితాబత్తుల*
విశ్వం వాయిస్ న్యూస్ స్టాప్ (ప్రతినిధి)
అంబేద్కర్ కోనసీమ జిల్లా గడియార స్తంభం వద్దగల గాంధీ విగ్రహానికి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా
“అమలాపురం నియోజకవర్గం”
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిధి గా అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిoచినారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామి నాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి నల్లా స్వామి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధికార కర్రి రామస్వామి(దత్తుడు), జిల్లా మహిళా అధ్యక్షరాలు శ్రీమతి పెచ్చెట్టి విజయలక్ష్మి, మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి పురుషోత్తమరావు, రాష్ట్ర యస్:సి:సెల్: కార్యదర్శి బత్తుల ప్రసాద్,పార్లమెంట్ టి:యన్:టి:యూ:సి: అధ్యక్షులు కుసుమ సూర్యామోహనరావు, నియోజకవర్గం అధ్యక్షులు వలవల శివరావు, పట్టణ ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల దింషాబాబు, పట్టణ యస్ సి సెల్ అధ్యక్షులు కుంచే వెంకన్నబాబు,పట్టణ ఐటీడీపి అధ్యక్షులు శ్రీను గంధం, టీడీపీ నాయకులు పచ్చిగోళ్ళ నర్సింహాబాబు, పెద్దిరెడ్డి పుల్లయ్యనాయుడు, కాత లక్ష్మణ్ రావు, తిక్కిరెడ్డి త్రినాధ్, దేశీనీడి శ్రీనివాస్, యాళ్ల గంగాధర రామారావు, ఒంట్టెద్దు బాబు, దంగేటి శ్రీనివాస్, శ్రీపతి వెంకటేశ్వరరావు, సి:హెచ్: శ్రీనివాస్, ముత్తాబత్తుల రమణ, ఏడిద సత్యనారాయణ, వాడ్రేవు భరత్ కుమార్, తంగేళ్ల మాణిక్యాలరావు మరియు రూరల్, మండల నాయకులు పాల్గోన్నారు..