Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 7:45 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 7:45 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 7:45 PM
Follow Us

మూలా నక్షత్రం రోజు సరస్వతీ పూజ భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

మూల నక్షత్రం రోజు సరస్వతీ పూజ. భక్తుల అజ్ఞాన తిమిరాన్ని తొలగిస్తుంది.

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఆదివారం రోజున సరస్వతి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు, భక్తులు ,భవానీలు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారుగా 100 మంది విద్యార్థినీ విద్యార్థులకు నంది కోళ్ల సత్యనారాయణ 5000 రూపాయలు విలువచేసే పాఠ్య పుస్తకములు, పెన్నలు అందజేశారు . అలాగే లొల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూడా సరస్వతీ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చెల్లూరు గ్రామంలో జమ్మీరేవు శ్రీ దివ్య క్షేత్రం లో వేంచేసియున్న శ్రీ ఐశ్వర్యాoభికా సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని సరస్వతి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఈ పూజ లో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement