విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రాపురం:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం తాళ్ల పొలం గ్రామ సచివాలయం సిబ్బంది నిర్వాకం..ప్రభుత్వం మధ్యాహ్న 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంది ఆ సమయంలో సిబ్బంది బయటకు రావడం ఎంతవరకు సమంజసం….. అధికారులు వెంటనే ఇటువంటి వారిపై సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు..