Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:09 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:09 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:09 AM
Follow Us

ఘనంగా జై కిసాన్ వృద్దాశ్రమ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:

 

దేవరపల్లి:స్థానిక జైకిసాన్ వృద్ధాశ్రమం ప్రారంభించి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు డి. భీమరాజు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.తొలుత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరావు కేక్ కట్ చేసి,వృద్ధులకు స్వీట్లు పంచారు.అనంతరం ముప్పిడి మాట్లాడుతూ ఎన్నోకష్టాలను అనుభవించి తమ పిల్లలను పెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చి దిద్దుతున్న నేపత్యంలో,వారిని జీవితాంతం ఆనందముగా ఉండేలా చూసుకోవలసిన పిల్లలు నేడు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని,అటువంటి అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న అనాధ ఆశ్రమాల సేవలు అభినందనీయమని శ్లాఘించారు.అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో బొల్లిన బాబీ,సుంకర దుర్గారావు,తదితర స్థానిక నాయకులు,సేవాతత్పరులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement