17 November 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, November 17, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రాజకీయాలు

వైద్య విద్య ను ప్రైవేటికరణ చేయనివ్వం…

రెడ్డి రాధాకృష్ణ.... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య విద్య ను ప్రైవేటికరణ నిర్ణయన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ నిర్ణయం పేద విద్యార్థులకు శాపమని వైసిపి రైతు విభాగ రాష్ట్ర కన్వీనర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ రాజబాబు అన్నారు.మండపేట పట్టణంలో 6వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ చేయడం తో పేదలకు వైద్య విద్య అందదన్నారు. పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశం ఉండదని చెప్పారు.పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక ఆరో...

పార్టీ బలోపేతానికి కృషి చేయండి…

ద్వారపూడి గ్రామ వైఎస్ఆర్సీపీ నూతన కమిటీ నియామకం… విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, పి.ఏ.సి కమిటి మెంబర్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులతో సమావేశమై నూతన కమిటీని నియమించడం జరిగింది. గ్రామ అధ్యక్షునిగా యరగతపు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా సత్తి సత్తిబాబు, కొమరపు సంజీవ లను నియమించారన్నారు. ప్రధాన కార్యదర్శులుగా నామాల పెద్ద వెంకన్న, చింతలపూడి ఈశ్వరుడు, తలాడి గౌరీ నాయుడు, తాండ సత్తిబాబు, మహమ్మద్ అమీర్, బడుగు రాజు లతో పాటు కార్యదర్శులు గా యాతం వీరభద్రరావు, సుబ్బరాజు, కొత్త వీరభద్రరావు, గుర్రాని శ్రీను, కేవీ రమణ, పైడిమల్ల గౌతమ్, పుట్టపూడి...

ప్రతిపక్షాలు చేసే ఆసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి…

పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి... తణుకు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు చుండ్రు ప్రకాష్... విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, మండపేట కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు చేసే ఆసత్య ప్రచారాలు తిప్పికొడుతూ,తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త నడుచుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్, తణుకు నియోజకవర్గ టిడిపి పరిశీలకులు చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రం తణుకులో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తణుకు ఎమ్మెల్యే ఆరుమీల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాష్ తో పాటు ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్, టిడిపి జోనల్...

రావులచెరువు అభివృద్ధికి అంచనా వేయండి…

అంచనాల కమిటీ చైర్మన్,ఎమ్మెల్యే వేగుళ్ళ...   విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట రావులపేట లో ఉన్న రావుల చెరువు అభివృద్ది కి కృషి చేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.మండపేట పురపాలక పరిధిలో 19వ వార్డులో గల రావులపేట చెరువును రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ , మున్సిపల్ కమీషనరు శ్రీ టి.వి. రంగారావు లతో కలిసి సందర్శించారు. రావులపేట చెరువును అభివృద్ధి చేసేందుకు వెంటనే సంబంధిత అంచనాలు తయారు చేయాలని మున్సిపల్ కమీషనరు ను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్ నాయకులు జొన్నపల్లి సూర్యారావు, కొవ్వాడ...

పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన ఎమ్మెల్యే వేగుళ్ళ…

మండపేటను రాజమహేంద్రవరం లో కలపాలనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన వేగుళ్ల... వేగుళ్ల ఇంట సందడి చేసిన వేగుళ్ళ... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కలపడం తో ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లు వైసిపి సీనియర్ నేత, జేఏసీ సభ్యులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి అన్నారు. శనివారం ఎమ్మెల్యే వేగుళ్ళ స్వగృహంలో వేగుళ్ళ ను కలిసి అభినందించారు. పలువురు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి కి చేరుకుని ఆయన్ను పూలమాలలు, దుస్సాలవాలతో అభినందనల వెల్లువ కురిపించారు.మండపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఎమ్మెల్యే వేగుళ్ళ నివాసానికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపారు. కేవలం వేగుళ్ళ కృషి తోనే...

ప్రభుత్వమెడికల్ కాలేజీలను కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం తగదు…

కూటమి ప్రభుత్వం పేద ప్రజలపై కపట ప్రేమ చూపిస్తుంది... కోటి సంతకల ప్రజా ఉద్యమంలో ఎమ్మెల్సీ తోట...   విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పట్టణం రూరల్ మండలంలో పాలతోడు గ్రామ సర్పంచ్ పిల్లా అరవ రాజు ఆధ్వర్యంలోను టౌన్ 18వ వార్డులో యర్రగుంట అయ్యప్ప ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంలో ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని తోట త్రిమూర్తులు ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణ వల్ల చంద్రబాబు నాయుడు తాబేదారులకు లబ్ధి చేకూర్చి, పేదల చదువు...

ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దు.మెడికల్ కాలేజ్ ల ప్రైవేటి కరణ నిర్ణయని కూటమి ప్రభుత్వం వెనుక కు తీసుకోవాలి

ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దు విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం, కన్నాయిగూడెం పంచాయతీ లో, చింతలగూడెం గ్రామం లో, కన్నాయిగూడెం ఆర్ & ఆర్ కాలని లో మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం కన్నాయిగూడెం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో సదరు కమిటీ సభ్యులు ప్రతి గృహాన్ని సందర్శించి ప్రజలకు ప్రైవేటీకరణ గురించి అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరించారు, పేద విద్యార్థుల కు వైద్య విద్య అందని...

నాయకుడితోనే న్యాయంచేస్తాం…

సరికొత్త ప్రతిపాదనతో వైస్ జగన్ ను కలిసిన యారమాటి... తోట సారధ్యంలో ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తాం... యారామటి వెంకన్నబాబు...   విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఐటి వింగ్ అధ్యక్షులుగా ఎంపికైన యారమాటి వెంకన్నబాబును మండపేట నియోజకవర్గం పార్టి ఇంచార్జ్, పిఏసీ కమిటి మెంబర్, రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్మోహన్ రెడ్డిని గౌరవప్రదంగా కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకన్నబాబు వైయస్.జగన్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువైనప్పటి నుండి మండపేట నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం కనుచూపుమేర కనపడటం లేదు కాబట్టి ప్రజలకు మరియు కార్యకర్తలకు భరోసాగా నిలబడటం కోసం ఐటి వింగ్ తరుపున...

రాష్ట్ర రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర పై వివరించిన వైయస్ జగన్…

వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మండపేట ప్రతినిధులు... పోతుల దుర్గాప్రసాద్... అబ్బిరెడ్డి వీర్రాజు... విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మండపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి పోతుల వీర వెంకట సత్య దుర్గాప్రసాద్ మరియు నియోజకవర్గం విద్యార్థి విభాగం కన్వీనర్ అబ్బిరెడ్డి వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థి విభాగం నాయకుల్ని ఉద్దేశిస్తూ రానున్న దేశ రాజకీయాల్లో యువత మరియు విద్యార్థులు కీలకపాత్ర పోషిస్తారని అలాగే రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు గురించి...

స్థలదాత, విద్యాదాత గా పేదల గుండెల్లో నిలిచిపోయిన వ్తక్తి

ఘనంగా రాయవరం మునసబు 36 వ వర్థంతి కార్యక్రమం డిల్లీ నుండి గల్లీ వరకూ రాజకీయం లో సిధ్ధహస్తం రాయవరం లో అభిమానుల ఘన నివాళులు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం దాతృత్వం తో ఎందరో అభాగ్యులకు తమ సొంత స్ధలాలను ఇళ్ళ కొరకు దానమివ్వడమే కాక, అనేకులు విద్యావంతులుగా మారడానికి పాఠశాలలు, కళాశాలలను స్థాపించి ప్రోత్సహించిన, రాయవరం మునసబు, వుండవిల్లి సత్యనారాయణ మూర్తి 36 వ వర్ధంతిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గురువారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. వెదురుపాక తాలూకా రాయవరం గా పిలవబడే గ్రామాన్ని, మునసబు గారి రాయవరం అనేలా తన ప్రత్యేకతను చాటడమే కాక, గల్లీ నుండి ఢిల్లీ వరకూ రాజకీయం చేయడం లో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo