Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
3 ARTICLES

P.PREMNATH

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సుడిగాలి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సుడిగాలి పర్యటన - ప్రైమరీ హెల్త్ సెంటర్స్ , కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆకస్మిక తనిఖీ - అధికారులకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్ చింతూరు డివిజన్లో గోదావరి వరద పెరుగుతున్న సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి కూనవరం మరియు విఆర్ పురం మండలంలోని వివిధ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సందర్శించడం జరిగినది. మొదట పీఓ కుటూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి అక్కడ ప్రస్తుతం ఉన్న మందులు వరుస క్రమంలో స్వయంగా చెక్ చేయటం జరిగినది. అదేవిధంగా ఈ సంవత్సరం గోదావరి శబరి వరదలుకు డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంచాలని డిప్యూటీ...

ఏకలవ్య మోడల్ స్కూల్లో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీట్

ఏకలవ్యలో ఘనంగా మెగా పేరెంట్స్ ఈవెంట్ విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు పాఠశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్చింతూరు డివిజన్ చింతూరు మండలం లక్కవరంలో ఉన్న ఈయంఆర్ఎస్ లో మెగా పేరెంట్స్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. ఏజెన్సీకి వన్నె తెచ్చేల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో తమ పిల్లలకు సిటు లభించటం తమ అదృష్టం అని పేరెంట్స్ తెలిపారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ దళిప్ సింగ్ , ఏపిఓ జనార్దన్ రావు ,ఏటీ.డబ్ల్యూ.ఓ. సుజాత , యంఈఓ లక్ష్మినారాయణ , ఎస్ఏంసి చైర్మన్ నరేష్ , తదితరులు పాల్గొన్నారు.

చింతూరు ఐటీడీఏ వద్ద జరిగే ధర్నాకు తనికాకు కార్మికులు తరలిరండి

ఏప్రిల్ మే నెలల్లో తునికాకు సేకరిస్తే నేటికీ డబ్బులు ఇవ్వని వైనం పేమెంట్స్ వెంటనే చెల్లించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ పిలుపు విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్ ఏప్రిల్ మే నెలలో తునికాకు సేకరించిన కార్మికులకు నేటికీ డబ్బులు ఇవ్వకపోవడం దుర్మార్గం అని తక్షణమే కష్టపడ్డ కార్మికులకు డబ్బులు చెల్లించాలని చింతూరు ఐటీడీఏ ముందు బుధవారం నాడు జరిగే ధర్నాకు తునికాకు కార్మికులందరూ తరలిరావాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ కోరింది. సోమవారం నాడు చింతూరులో జరిగిన ఆదివాసి గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎర్రని ఎండలో పాము,తేలు అనకుండా తునికాకు...
✅ Message cleared
Left Ad
Right Ad
Logo