Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications
Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications

కాట్రావులపల్లి పీహెచ్సీకి వైద్యాధికారులు కావాలని డీ ఎం హెచ్ ఓ కి వినతి పత్రం అందజేసిన ముసిరెడ్డి నాగేశ్వరావు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని పీహెచ్సీ లో డాక్టర్ పోస్ట్లు ఖాళీగా ఉండటంతో గ్రామంలోని ప్రజలు వైద్యం కొరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు కాకినాడలోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మా కాట్రావులపల్లి గ్రామానికి తక్షణం వైద్య అధికారులను నియమించి పీహెచ్సీలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని డిఎంహెచ్వోను కోరినట్లు ముసిరెడ్డి నాగేశ్వరరావు తెలియశాజేశారు.తక్షణం స్పందించిన జిల్లా వైద్యాధికారి నరసింహ నాయక్ కాట్రావులపల్లి ఆసుపత్రికి ఒక లేడీ మెడికల్ ఆఫీసర్,ఒక జంట్ మెడికల్ ఆఫీసర్ ను నియమించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు..తక్షణం స్పందించి కాట్రావులపల్లి గ్రామానికి వైద్య అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టినందుకు డీఎం హెచ్ వో ముసిరెడ్డి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు…

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo