Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

కోనేరు మురళి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రాజమహేంద్రవరం నగర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు మురళి కుమారుడు సుష్మంత్ వెంకట్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం రాజమహేంద్రవరంలోని కోనేరు మురళి నివాసానికి వెళ్లి, సుష్మంత్ వెంకట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తదనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షుడు చదరం చంటిబాబు, క్లస్టర్ ఇంచార్జ్, మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్, తొర్రేడు కిషోర్ తదితరులు ఉన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo