Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
Friday, August 8, 2025
🔔 9
Latest Notifications

జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 2 లక్షలు విరాళం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

భూపాలపట్నం ప్రసాద్ కుమారుడు వెంకట రాకేష్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 2 లక్షల రూపాయలు చెక్కును విరాళంగా భూపాలపట్నం ప్రసాద్ కుమారుడు వెంకట రాకేష్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట రాకేష్ మాట్లాడుతూ నేను చార్టెడ్ అకౌంట్ గా ఉద్యోగం సాధించిన నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 2 లక్షల రూపాయలు విరాళం అందిస్తున్నానని ఈ సందర్భంగా చైర్మన్ జ్యోతుల మణి కి కృతజ్ఞతా వందనాలు తెలియజేేేసుకుంటున్నానని తెలిపారు .ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాశిబాబు, తోట రవి, తోట గాంధీ, భూపాలపట్నం భూపాలపట్నం ప్రసాద్, ప్రియతమ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo