29 November 2025
Saturday, November 29, 2025

మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, తెలుగు యువత రాయి సాయి లను ఘనంగా సత్కరించిన కాపు సంక్షేమ సంఘం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షుడు జీనుమణి బాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయిలను స్థానిక జీవీఆర్ థియేటర్ వద్ద జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలో సాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సహకారంతో కాపులకు ఏ సమస్య వచ్చిన పరిష్కరించి ప్రభుత్వం ద్వారా కాపు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo