Thursday, August 7, 2025
Thursday, August 7, 2025

ఏపియుడబ్ల్యూజె అధ్వర్యంలో కిర్లంపూడి లో నిరసన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో పాత్రికేయులు నిరసన తెలిపారు. ఆగస్టు 5 న జర్నలిస్టుల డిమాండ్స్ డే గా నిర్వహించాలని రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఏపియు డబ్ల్యుజె సభ్యులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహసీల్దార్ చిరంజీవికు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కిర్లంపూడి మండల అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ సభ్యులు గండే కొండారావు(నాని) జిల్లా కమిటీ సభ్యులు నేదూరి లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ ముద్రగడ రమేష్, కోశాధికారి ఆడారి సురేంద్ర, సభ్యులు టీ. వి.వి కృష్ణ, పడాల శివ మరియు పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo