Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

గోవుల అక్రమ రవాణ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

గండేపల్లి లో వాహనం సీజ్ ..ఇద్దరి వ్యక్తులు అరెస్ట్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలో గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు తన సిబ్బందితో కలిసి గండేపల్లి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల భాగంగా తుని నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని అడ్డగించారు. వాహనాన్ని పరిశీలించగా, అందులో నాలుగు ఆవు దూడలు, 12 ఎద్దు దూడలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయబడిందని జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్ తెలిపారు .ఈ చర్యలతో గోవుల అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo