Monday, August 4, 2025
Monday, August 4, 2025

జగ్గంపేటలో రిఫ్రాఫ్ గా తిరుగుతున్న ఇద్దరికి కౌన్సిలింగ్, బౌండ్ ఓవర్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట పట్టణంలో రిఫ్రాఫ్‌గా తిరుగుతూ పబ్లిక్‌కు న్యూసెన్స్ కలిగిస్తున్న నెహ్రూ కాలనీకి చెందిన జి. వంశి (వయసు 25) మరియు గుర్రంపాలెం గ్రామానికి చెందిన ఎం. గురు దేవ్ (వయసు 32) అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సమాచారం మేరకు, వీరు గురువారం పట్టణ పరిధిలో అనుచితంగా ప్రవర్తిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద సి ఐ వై ఆర్ కె వీరికి కౌన్సిలింగ్ ఇవ్వగా, తదుపరి జగ్గంపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచి, సత్ప్రవర్తన కొరకు బౌండ్ ఓవర్ చేయబడినట్టు సమాచారం.ఎవరైనా రోడ్లపై అల్లరి చేసి, రిఫ్రాఫ్‌లా తిరుగుతూ ప్రజలకు న్యూసెన్స్ కలిగిస్తే, వారి పట్ల కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo