Monday, August 4, 2025
Monday, August 4, 2025

డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్ కేసుల్లో ముగ్గురికి జరిమానా.. నలుగురికి మూడురోజుల జైలు శిక్ష

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్, (ఐపీఎస్)ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం కిర్లంపూడి పోలీసులు డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించి ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిని గౌరవ పత్తిపాడు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
కేసును పరిశీలించిన గౌరవ న్యాయస్థానం నలుగురు వ్యక్తులకు మూడురోజుల పాటు జైలు శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 30,000 జరిమానా విధించింది.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, “తాగి వాహనాలు నడిపే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అని అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo