Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

మల్లి సాల, కాండ్రేగుల గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆవలంబించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు.మంగళవారం జగ్గంపేట మండలం మల్లి శాల, కాండ్రేగుల గ్రామలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి ఒక్క రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని,అలాగే ప్రతి కౌలు రైతు కూడా తప్పనిసరిగా కౌలు కార్డులు తీసికోవాలని సూచించారు.దమ్ములో వేసుకోవలసిన ఎరువుల గురించి రైతలకు వివరించారు.రైతులకు గట్ల మీద వేసుకోవడానికి కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నం అన్నారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి శ్రీ వల్లి, క్లస్టర్ ఇంచార్జ్ పైడిపాల సూరిబాబు, మల్లిశాల సర్పంచ్, సర్వసిద్ధి లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల అనంతలక్ష్మి, సియా దుల పెద్దకాపు, వ్యవసాయ శాఖ గ్రామాధికారులు, మల్లి సాల, కాండ్రేగుల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo