29 October 2025
Wednesday, October 29, 2025

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అబ్రహంను పరామర్శించిన చైర్ పర్సన్ రాణి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త దార్ల అబ్రహంను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పరామర్శించారు. గురువారం స్థానిక సాయి ఆర్థో హాస్పిటల్లో ఆయనను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్రహంకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యుడిని కోరారు.ఈ పరామర్శలో కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, వైస్సార్సీపీ నాయకులు ఎర్రగుంట అయ్యప్ప, దుగ్గిరాల చిన్న, పందిరి బాబి తదితరులు ఉన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo