Thursday, August 7, 2025
Thursday, August 7, 2025

లారీ ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన కురుకూరి బుల్లి అబ్బులు ఇటీవల లారీ ప్రమాదంలో కాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, కాకినాడ లయన్స్ క్లబ్ సహకారంతో బాధితుడికి ఆర్థిక సాయంగా రూ. 25,000 మంగళవారం అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికే మా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరింత మందికి సేవలందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.సాయం అందుకున్న బుల్లి అబ్బులు ట్రస్ట్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరి భాస్కరరావు, కాకర్ల సత్యం, బూరుగుపల్లి వెంకటరావు, గద్దె భద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo