Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
Friday, August 8, 2025
🔔 9
Latest Notifications

విద్యార్థినీల భద్రతకు జగ్గంపేట పోలీసులు ప్రత్యేక చర్యలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఈవ్ టీజింగ్‌కి చెక్ – డ్రోన్‌లతో నిఘా

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్ )వారు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల వద్ద విద్యార్థినీల భద్రత కోసం సమగ్ర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జగ్గంపేటలోని శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల కమ్ హైస్కూల్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి ఘటనలు జరగకుండా మానవ వనరులతో పాటు ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. కళాశాల పరిసరాల్లోకి అనధికారికంగా బయట వ్యక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోగా, డ్రోన్ కెమెరాల సహాయంతో పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జగ్గంపేట సి ఐ వై.ఆర్.కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, “విద్యార్థినీల భద్రతపై ఎటువంటి రాజీ లేదు. జగ్గంపేట సర్కిల్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. పరిసరాలలో గస్తీ తో పాటు డ్రోన్లతో 24×7 నిఘా కొనసాగుతుందని విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రతపై పూర్తి విశ్వాసంతో ఉండవచ్చని వారు తెలిపారు.

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo