Sunday, August 10, 2025
🔔 10
Latest Notifications
Sunday, August 10, 2025
🔔 10
Latest Notifications

సోమాలమ్మ ఆలయంలో పంచామృత అభిషేకం.. దుర్గా హోమం నిర్వహించిన భారతీయ ధర్మ పరిషత్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా, జగ్గంపేట హైస్కూల్ సమీపంలోని శ్రీ సోమలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కుంకుమపూజ, పంచామృతాభిషేకం, మండపారాధన, దుర్గా హోమం కార్యక్రమాలను భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ కార్యవర్గం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ శ్రీ సోమలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట గ్రామదేవతల్లో పెద్ద అమ్మగా భక్తులను రక్షిస్తూ కోరికలు తీర్చే మహిమగల కల్పవల్లి అని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో ఆలయ నిర్మాణం జరిగిందని, గత ఎనిమిది సంవత్సరాలుగా ధర్మకర్తగా నేను లలిత బాబు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
అలూరి సీతారామరాజు
సినీ వాయిస్
టెక్నాలజీ
సక్సెస్ వాయిస్
తెలంగాణ
తీర్పు వాయిస్
క్రీడా వాయిస్
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo