యోగ వాకార్స్ సభ్యులు
రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిల పక్షజేఏసీ ఆధ్వర్యంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో యోగా వాకర్ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు,కో కన్వీనర్ బి సిద్దు,గొల్లపల్లి కృష్ణ మరియు మున్సిపల్ కౌన్సిలర్స్,యోగా వాకర్ సభ్యులు ఇతర జేఏసీ నాయకులు పాల్గొనడం జరిగింది.