01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

శాంతియుత వాతావరణంలో నిమజ్జనాలు జరగాలి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రూరల్ సీఐ పీ దొరరాజు…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా గణనాధుల నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో జరగాలని మండపేట రూరల్ సీఐ పీ దొరరాజు సూచించారు. మండలంలోని ఏడిదలో శుక్రవారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనాల సమయంలో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు, డీజేలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో పిల్లలను తీసుకెళ్లరాదని, విద్యుత్ వైర్లకు దూరంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో, నిర్ణీత సమయానికే నిమజ్జనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo