WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఏజీపీగా లకాని పద్మ కమలకుమారి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సీనియర్ అడ్వకేట్ లకాని పద్మ కమల కుమారి నియమితులయ్యారు.  

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం

ఏజీపీగా లకాని పద్మ కమలకుమారి

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం :-ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సీనియర్ అడ్వకేట్ లకాని పద్మ కమల కుమారి నియమితులయ్యారు.

ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ మహేష్ కుమార్ చేతులు మీదగా నియామక ఉత్తర్వులు అందజేశారు.2012 ఏజీపీగా సేవలందించడంతో పాటు బార్ ఆ సోసియేషన్ మరియు నెంబర్ పనిచేసారు.కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా,టెలికం అడ్వైజరీ మెంబర్ గాను మరియు రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిలర్,అలానే కృత్తివేంటి పేర్రాజు పంతులు కళాశాల ట్రస్ట్ మెంబర్ గా వివిధ హోదాల్లో సేవలందించారు.ప్రస్తుత ప్రభుత్వం నిరుపేదలకు కడుపు నింపేందుకు సేవాలందిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణకు పదివేల రూపాయలు విరాళాన్ని అందించారు.కమల కుమారి మాట్లాడుతూ ఏజీపీగా సేవలు అందించేందుకు సహకరించి నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఏజీపీగా ఉత్తర్వులు అందుకున్న సీనియర్ అడ్వకేట్ పద్మ కమల కుమారుని పలువురు రాజకీయ అనధికార అధికార ప్రముఖులు అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement