విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని కేతనపల్లి వద్ద 216వ జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్లో వృద్ధుల కుటుంబాలకు టిడిపి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సంతాపం తెలిపారు.ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని వ్యక్తం చేశారు.గాయ పడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను కోరారు.అలానే గాయపడిన వరుకు త్వరగా కోలుకోవాలని అన్నారు.అలానే ఘటన జరిగిన ప్రదేశంలో అక్కడవున్న ప్రజలు సకాలంలో స్పందించి సహాయపడిన వారందరికీ ధన్యవాదములు తెలియజేసారు.