WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

కృష్ణ జిల్లా జాతీయ రహదారి ప్రమాదంపై వాసంశెట్టి సుభాష్ దిగ్బ్రాంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని కేతనపల్లి వద్ద 216వ జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్లో వృద్ధుల కుటుంబాలకు టిడిపి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సంతాపం తెలిపారు.ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని వ్యక్తం చేశారు.గాయ పడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను కోరారు.అలానే గాయపడిన వరుకు త్వరగా కోలుకోవాలని అన్నారు.అలానే ఘటన జరిగిన ప్రదేశంలో అక్కడవున్న ప్రజలు సకాలంలో స్పందించి సహాయపడిన వారందరికీ ధన్యవాదములు తెలియజేసారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement