Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

బలిదానానికి ప్రతీక మొహరం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమరుల త్యాగం నిండు శోకం…

మండపేట జామియా మజిద్ లో ప్రార్థనలు…

మండపేట

బలిదానానికి మొహరం ప్రతీక గా నిలుస్తుందని మండపేట అహలే సున్నత్ వల్ జమాత్ జామియా మజీద్ ఇమామ్ గులాం మొహమ్మద్ ముర్షిద్ రజ్వీ అన్నారు. మొహరం 10 వ రోజు ప్రార్థనలు ఆదివారం జామియా మస్జిద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిండు శోకం తో కార్బల మైదానం లో అమరులైన వీరులకు నివాళులు అర్పించారు. వారి అమర గాథలు వినిపించారు.ఇమామ్ మాట్లాడుతూ ఆనాటి  ఇరాక్ లోని కర్బలా మైదానం లో మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ రజి అల్లహు  వారు పోరాట పటిమ చూపి వీర మరణం పొందారని పేర్కొన్నారు. రాజ్యాలు, రాజరికలకు, అధికారం కోసం కాకుండా ఇస్లాం మతోద్దరణ కు అసువులు బాసరని చెప్పారు. ఏక దైవ ఆరాధన కోసం పరితపించి నమ్మిన సిద్ధాంతం కోసం ఇస్లాం మతం కోసం ప్రాణాలు థారాపోసారని చెప్పారు. ఇస్లాం మత ఆచారాల్లో నమాజ్ చాలా ముఖ్యమని ప్రతి ముస్లిం ప్రతి రోజు విధిగా ఐదు పూటలు వేళకు నమాజ్ ఆచరించాలని కోరారు. న్యాయం గా వర్తించాలని ధర్మం గా నడుచుకోవాలని ఇస్లాం ఆదేశిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మొహరం అషూర ప్రార్థన లు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.పెద్ద సంఖ్యలో ముస్లిం లు హజరయ్యారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo