12 October 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Sunday, October 12, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

అలూరి సీతారామరాజు

ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి , విజయభాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి అభివృద్ధి , సంక్షేమం చూడలేక చేస్తున్న వ్యాఖ్యలు ఇవి..! మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఇకనైనా తన తీరు మార్చుకోవాలి. వ్యాఖ్యలను ఖండించిన ఎటపాక టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్ విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి , విజయభాస్కర్ పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , తెలుగు యువత నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ హితవు పలికారు. ఎటపాక మండల కేంద్రంలో బుధవారం మాజీ...

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సుడిగాలి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సుడిగాలి పర్యటన - ప్రైమరీ హెల్త్ సెంటర్స్ , కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆకస్మిక తనిఖీ - అధికారులకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్ చింతూరు డివిజన్లో గోదావరి వరద పెరుగుతున్న సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి కూనవరం మరియు విఆర్ పురం మండలంలోని వివిధ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సందర్శించడం జరిగినది. మొదట పీఓ కుటూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి అక్కడ ప్రస్తుతం ఉన్న మందులు వరుస క్రమంలో స్వయంగా చెక్ చేయటం జరిగినది. అదేవిధంగా ఈ సంవత్సరం గోదావరి శబరి వరదలుకు డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంచాలని డిప్యూటీ...

ఏకలవ్య మోడల్ స్కూల్లో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీట్

ఏకలవ్యలో ఘనంగా మెగా పేరెంట్స్ ఈవెంట్ విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు పాఠశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్చింతూరు డివిజన్ చింతూరు మండలం లక్కవరంలో ఉన్న ఈయంఆర్ఎస్ లో మెగా పేరెంట్స్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. ఏజెన్సీకి వన్నె తెచ్చేల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో తమ పిల్లలకు సిటు లభించటం తమ అదృష్టం అని పేరెంట్స్ తెలిపారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ దళిప్ సింగ్ , ఏపిఓ జనార్దన్ రావు ,ఏటీ.డబ్ల్యూ.ఓ. సుజాత , యంఈఓ లక్ష్మినారాయణ , ఎస్ఏంసి చైర్మన్ నరేష్ , తదితరులు పాల్గొన్నారు.

చింతూరు ఐటీడీఏ వద్ద జరిగే ధర్నాకు తనికాకు కార్మికులు తరలిరండి

ఏప్రిల్ మే నెలల్లో తునికాకు సేకరిస్తే నేటికీ డబ్బులు ఇవ్వని వైనం పేమెంట్స్ వెంటనే చెల్లించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ పిలుపు విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్ ఏప్రిల్ మే నెలలో తునికాకు సేకరించిన కార్మికులకు నేటికీ డబ్బులు ఇవ్వకపోవడం దుర్మార్గం అని తక్షణమే కష్టపడ్డ కార్మికులకు డబ్బులు చెల్లించాలని చింతూరు ఐటీడీఏ ముందు బుధవారం నాడు జరిగే ధర్నాకు తునికాకు కార్మికులందరూ తరలిరావాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ కోరింది. సోమవారం నాడు చింతూరులో జరిగిన ఆదివాసి గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎర్రని ఎండలో పాము,తేలు అనకుండా తునికాకు...

కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్ను మంత్రి కొల్లు రవీంద్ర

కాట్రేనికోన మండలం   కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఎక్సైజ్ మరియు మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, దాట్ల బుచ్చిబాబు,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రామం గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వీరంతా పాల్గొన్నారు.అనంతరం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శ్రీరాంనగర్ కాలనీలో ‘ సుపరిపాలనలో తొలిఅడుగు ‘ కార్యక్రమం

పురుషోత్తపట్నం ~ శ్రీరాంనగర్ కాలనీలో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమం...! తెలుగు యువత నాయకులు , ఎటపాక మత్స్య శాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి ఆధ్వర్యంలో విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఎటపాక తెలుగు యువత నాయకులు , మత్స్యశాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి పేర్కొన్నారు. పురుషోత్తపట్నం పంచాయతీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పంతాడి అంజి మాట్లాడుతూ అవిశ్రాంత కార్మికుడు , విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న చేసిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తు...

కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి , సంక్షేమం

గౌరీదేవిపేటలో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమం ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు ఆధ్వర్యంలో   విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం పరుగులు పెడుతుందని ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు పేర్కొన్నారు. ఎటపాక మండలం గౌరీదేవిపేటలోని 300 నంబర్ బూత్ లో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమాన్ని సోమవారం నాయకులు దొంతు మంగేశ్వరరావు అధ్యక్షతన కార్యకర్తలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి , సంక్షేమాన్ని నాయకులు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన , చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలతో...

ఎన్నికల హామీ నెరవేర్చిన ఘనత చంద్రబాబుదే…!

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం - అభివృద్ధి పరుగులు పిచుకలపాడులో సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటి కార్యక్రమం టిడిపి నాయకులు పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుసుమనపల్లిలో క్లస్టర్ ఇంచార్జ్ వల్లభనేని చందు ఆధ్వర్యంలో త్రిపుర పెంటవీడులో యూనిట్ ఇన్చార్జి బాచినేని మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక ఎన్నికల హామీ నెరవేర్చిన ఘనత చంద్రబాబుదే అంటూ , కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం - అభివృద్ధి రాష్ట్రంలో పరుగులు పెడుతుందని టిడిపి నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ పేర్కొన్నారు. మండలంలోని పిచుకలపాడు గ్రామంలో ఆదివారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు....

ప్రజాసంక్షేమం , అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే…!

సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - నల్లకుంటలో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమం - మాజీ ఎంపీటీసీ ఎన్.ఎస్.ఎన్ చౌదరి ఆధ్వర్యంలో విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా‘సుపరిపాలనలో తొలి అడుగు' అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు విస్సాపురం మాజీ ఎంపీటీసీ నిడదవోలు సూర్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. ఎటపాక మండలంలోని విస్సాపురం పంచాయితీ నల్లకుంట గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఆదివారం విస్సాపురం మాజీ ఎంపీటీసీ నిడదవోలు సూర్యనారాయణ చౌదరి) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి , సంక్షేమాన్ని...

స్పందించిన పోలీసులు – గుంత వద్ద బారికేడ్లు ఏర్పాటు 

రోడ్డుపై ఏర్పడిన గుంత వద్ద బారికేడ్లు ఏర్పాటు - స్పందించిన ఎటపాక ఎస్సై జి.అప్పలరాజు - ఎస్సైను అభినందించిన స్థానికులు , వాహనదారులు విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన అంతర్రాష్ట్ర రహదారిపై ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దాంతో మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న ఎటపాక ఎస్సై జి.అప్పలరాజు రాత్రిపూట అయినా కూడా తమ సిబ్బందితో కలిసి రహదారి మధ్యలో ఉన్న గుంతలో కర్రను ఉంచి ఇరువైపులా సిమెంట్ బస్తాలు వేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం లభించిందని , రాత్రిపూట ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా స్పందించిన ఎటపాక...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo