09 October 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Thursday, October 9, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తూర్పు గోదావరి

సెప్టెంబర్ 15న చలో విజయవాడ ను జయప్రదం చేయండి

జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దు చేయాలి   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలని సెప్టెంబర్ 15న చలో విజయవాడ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం కొవ్వూరు స్థానిక సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైగాపుల నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుకూరి దొరయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దుచేసి నిర్మాణ కార్మికులకు సంక్షేమ...

జాతీయ న్యాయ చంద్రిక పురస్కారం దక్కించుకున్న ” తణుకు సాయి మాదవి “

విశ్వం వాయిస్ న్యూస్, అన్నవరం ఎల్.సి.ఈ.ఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృట్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామా సత్యనారాయణ స్వామి (అన్నవరం)వారి దేవస్థానం లో జరిగిన కార్యక్రమంలో శివసాయి కూచిపూడి నృత్య కళా క్షేత్రం నిర్వహకురాలు తణుకు సాయి మాదవికి జాతీయ న్యాయ చంద్రిక పురస్కారం దక్కించుకోవటం పట్ల కూచిపూడి విద్యార్థిణిలు వారి ఆనందాలను వ్యక్తం చేశారు.  ఆమెకు దక్కిన పురష్కారం కూచిపూడి నృత్యానికి వన్నె తెచ్చిపెట్టిందని , ఆమెకు దక్కిన పురష్కారం ఇంటర్నెషనల్ వరల్డ్ రికార్డ్ ల్లో ఒక్కటని,ఆమె ఎంతో పురాతన మైన సాహితి నగరం రాజమంద్రి వాసి కావటం మన నగర ప్రతిష్ట కు ముత్యాల హారం వంటిదని,ఆమె ఎంతో మంది చిన్నారులను కూచిపూడి శిక్షణలో త్వర్పిదు నిచ్చి జాతీయ...

చెరువును తలపించిన మున్సిపల్ పార్క్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు పట్టణంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన శివానంద మున్సిపల్ పార్క్ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువును తలపించింది. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో కొవ్వూరు పట్టణంలోని శివానంద మున్సిపల్ పార్కును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశాంతంగా కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన మొక్కలను నాటి సుందరంగా తీర్చిదిద్ది పార్కు చుట్టూ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యమో , పారిశుద్ధ్య కార్మికుల బద్ధకమో తెలియదు కానీ పార్కుకు చుట్టూ ఉన్న డ్రైనేజీ మట్టితో పేరుకుపోవడంతో నీరు వెళ్లే మార్గం లేదు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రౌండ్ పార్క్ చుట్టూ...

రాజీమార్గమే రాజమార్గం.. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక – 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనూరాధ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు రాజీమార్గమే రాజ మార్గమని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాలతో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణం నందు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3 బెంచ్ లను ఏర్పాటు చేసారు .ప్రీ లిటిగేషన్ కేసులపరిష్కర నిమిత్తం మొదటి బెంచ్ కు సంస్థ చైర్మన్ 9 వ అదనపుజిల్లా జడ్జి ఎం .అనురాధ , న్యా య వాది...

విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించాలి – భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం

భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల పోటీలు   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించేందుకు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం సంస్కృత కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జి వి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు సంయుక్తంగా కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపించాలనే సంకల్పంతో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్ననాటి నుండి దేశం పట్ల భక్తి గౌరవాలను పెంచుకునే...

జూనియర్స్ కబడీ సెలెక్షన్స్ కి వర్షం దెబ్బ

- మరలా సెలెక్షన్స్ ఎప్పుడనేది తెలియజేస్తా మన్న అసోసియేషన్ - హాజరైన 19మండలాల క్రీడాకారులు - రాజమండ్రిలో క్రీడాకారుల కు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి.. - బురిడీ త్రిమూర్తులు, మల్లికార్జున్ విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కాలేజి క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా 19 మండలాల నుండి 250 మంది బాలురు,150 మంది బాలికలు కబడ్డీ ఎంపికకు హాజరయ్యారు. ఈసందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు.ఈమధ్య ప్రో కబడ్డీ లీగ్స్...

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏపీ ట్రాన్స్ కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందనీ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే...

వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు 30, 000 రూ అందించాలి – ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం డిమాండ్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవన భద్రత, జీవనోపాధి కల్పించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. గురువారం కొవ్వూరు పట్టణం లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగానంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ పథకాలు తో కూడిన ఆటో సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని...

వేములూరు శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిసాయి. శ్రీ విజయ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేములూరు గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేములూరు గ్రామంలో గత 42 సంవత్సరముల నుండి శ్రీ విజయ గణపతి వారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నవరాత్రుల సమయంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలను అందించడం జరుగుతుందన్నారు....

మద్దూరు గ్రామంలో బస్ సర్వీస్ ప్రారంభం

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు డిపో బస్ సర్వీస్ ను కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సోమవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో జండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కోవిడ్ నుండి బస్ సర్వీస్ లేక విద్యార్థులు, మహిళలు, వృద్దులు చాలా ఇబ్బందులకు గురాయ్యేనారని మద్దూరు కూటమి నాయకులు ఈ విషయాన్ని శుక్రవారం నాడు గ్రీవన్స్ లో నాద్రుష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్ళీ ఈ బస్ సర్వీస్ పునః ప్రారంభం చేస్తున్నారని. ఈ బస్ ఉదయం 8 మద్దూరు వస్తుందని... రూట్ నిడదవోలు నుండి సమిశ్రగూడెం, గోపవరం, విజ్జెశ్వరం...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo