26 October 2025
Sunday, October 26, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

పాల్నాడు

నేతన్నలకు చంద్రన్న గుడ్ న్యూస్

ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ఏటా రూ.125 కోట్ల వ్యయం 65 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి ఉచిత విద్యుత్ పథకం అమలుపై మంత్రి సవిత హర్షం నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నేతన్నలకు...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo