12 October 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Sunday, October 12, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

విద్య వాయిస్

మానవత్వం మరిచిన మానవతా తీరు

కిలోమీటర్ల మేర మండుటెండలో విద్యార్థులతో సైకిల్ యాత్ర చేయించిన వైనం ఆట బొమ్మల్లా మారిన హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో తమ సంస్థ ప్రచార కార్యక్రమాలు ప్రమాదకర రహదారులలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం మండలంలో అధ్వాన్నంగా మారిన విద్యాశాఖ విద్యాశాఖాధికారి ని పట్టించుకోని పాఠశాలలు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం తమ సంస్థ ఉనికి చాటుకోవడానికి తమ సొంత పాఠశాల విద్యార్థులను ప్రక్కన పెట్టి, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్న పరిస్థితి మండల కేంద్రమైన రాయవరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన విశ్వం మానవతా సంస్థ. తమ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు, అవగాహన చర్యలు చేపడుతున్నామని పలువురికి చూపించుకునే ప్రయత్నం లో ర్యాలీ లు నిర్వహించగా ,...

మండపేట లో ఘనంగా హిందీ దివాస్…

హిందీ భాష అభివృద్ధికి కృషి... హిందీ పండిట్ ఫర్జానాకు సత్కారం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం మహబూబ్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మహబూబ్ హిందీ అకాడమీ చైర్మన్, హిందీ పండిట్ షేక్ ఫర్జానా బేగం అధ్యక్ష వహించారు. ముఖ్య అతిథిలు గా సీనియర్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు ఎల్ శ్రీనివాసరావు లు విచ్చేశారు. ఈ సందర్భంగా కోన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడి విద్యార్థులు అందరికీ హిందీ...

తామరాడ జడ్పి హై స్కూల్ విద్యార్థులకు సైన్స్ సెంటర్‌లో ప్రయోగాత్మక శిక్షణ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావు పేటలోని ఏసిటి సైన్స్ సెంటర్‌లో, కిర్లంపూడి మండలం తామరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని ఆమ్లాలు,క్షారాలు,లవణాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన అనేక ప్రయోగాలను సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్దా శ్రీనివాస్ ప్రాయోగికంగా నేర్పించారు. సహజ సూచికలను ఉపయోగించి ఆమ్లాలు, క్షారాలను గుర్తించడం, ఎర్ర,నీలి లిట్మస్ పేపర్‌లతో పరీక్షించడం, సింథటిక్ ఇండికేటర్ల సహాయంతో ఆమ్ల,క్షారాలను వర్గీకరించడం, వివిధ ద్రవాల పిహెచ్ విలువలను గుర్తించడం, ఆమ్లాలు,క్షారాల ద్వారా విద్యుత్ ప్రవాహం ఎలాజరుగుతుందో తెలుసుకోవడం వంటి ప్రయోగాలు విద్యార్థులు ప్రాక్టికల్‌గా చేసారు.ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రయోగపూర్వకంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందని పాఠశాల...

జగ్గంపేట భాష్యం స్కూల్లో ఘనంగా తెలుగు భాష మరియు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట రావులమ్మ నగర్ లోని గల భాష్యం పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు మరియు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కుసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో తెలుగు ఒకటన్నారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడుకునే భాష తెలుగు అని తెలియజేశారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు...

చదువుతూనే అభివృద్ధిని సాధిస్తాం కుంచే రమణారావు

అమలాపురం విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రతి ఒక్కరూ విద్యలో ఉన్నతులు కావాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు కోరారు.అయినవిల్లి మండలం నేదునూరు పెదపేటకు చెందిన నామాడి శ్రీనివాస్ కుమారుడు దినేష్ నీట్ లో మంచి ర్యాంకు వచ్చి ఎంబిబిఎస్ సీటు సాధించాడు.ఈ సందర్భంగా గురువారం అమలాపురం గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఎంబిబిఎస్ సీటు సాధించిన దినేష్ ను రమణారావు సత్కరించారు.దినేష్ కు రమణారావు దుశ్శాలువా కప్పి అభినందించి ప్రోత్సహకంగా రూ. 50 వేలు చెక్కును రమణారావు దినేష్ కు అందించి మరింత ఉన్న శిఖరాలు చేరుకోవాలని...

విజ్ఞాన వేదికపై తామరాడ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలోని ఏ.సీ.టి. సైన్స్ సెంటర్ వేదికగా కిర్లంపూడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తామరాడ పదవ తరగతి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.ఉదయం సెషన్‌లో రసాయన సమీకరణాలు, చర్యలకు సంబంధించిన ప్రయోగాలు విజయవంతంగా చేయగా మధ్యాహ్నం ఆమ్లాలు క్షారాలు లవణాలపై ప్రయోగాలు జరిపి శాస్త్రపరమైన అవగాహన పెంచుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థి నవీన్ పాములు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై విలువైన సూచనలు అందించారు.వర్క్‌షాప్‌లో ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయులు పరమేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందజేయడంలో మిషన్ అన్నపూర్ణ సహాయనిధి వ్యవస్థాపకుడు రాజేష్‌కుమార్ ప్రత్యేక సహకారం అందించారు.

జగ్గంపేట ప్రభుత్వ ఐటిఐ మూడవ విడత ప్రవేశ దరఖాస్తుల ఆహ్వానం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట ప్రభుత్వ ఐటిఐ జగ్గంపేటలో 2025-26 విద్యాసంవత్సరం మిగిలిన సీట్ల భర్తీకి మూడవ విడత ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్. కృష్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ జగ్గంపేటలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, సివిల్ ట్రేడ్స్‌లో సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం 26-08-2025 సాయంత్రం 5.00 గంటలలోపు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసినవారు ఆ ప్రింట్ కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు, జతపరచిన ప్రతులు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో జగ్గంపేట ప్రభుత్వ ఐటిఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. వెరిఫికేషన్ చేయని అభ్యర్థుల దరఖాస్తులు చెల్లవని స్పష్టం చేశారు.వివరాల కోసం 9440262266, 8142345444 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ముఖ్యంగా...

డీఎస్సీలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ విద్యార్థిని దేవిశెట్టి దివ్య ప్రభ ప్రతిభ

92.04 మార్కులతో ఉత్తీర్ణత సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మెగా డీఎస్సీ కోచింగ్ తీసుకుని డీఎస్సీ ఫలితాలలో92.04 మార్కులతో ప్రతిభ క నపరిచిన దేవిశెట్టి దివ్య ప్రభను ఘనంగా సత్కరించి అభినందించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు అందజేశారు .ఈ సందర్భంగా దివ్య ప్రభ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులమైన మాకు గోకవరం మండలంలో నిర్వాసితులుగా ఉంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగ్గంపేట వచ్చినప్పుడు ఒక అమ్మాయి పెన్ను అందించి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్నుతో మెగాడీఎస్సి పై మొట్ట మొదటి సారి పెట్టాలని కోరడం జరిగిందని...

శ్యామ్ కు”చేయూత రవి అభినందనలు. 

శ్యామ్ఇన్స్టిట్యూట్ అధినేత కు"చేయూత రవి అభినందనలు. విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడసిటీ ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో 75 శాతం పైగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో శ్యామ్ ఇనిస్టిట్యూషన్స్ కొత్త రికార్డ్ సృష్టించిందని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ అన్నారు . శ్యామ్ ఇన్స్టట్యూట్ లో అధినేత శ్యామ్ ను ప్రత్యేకంగా శాలువా కప్పి ప్రశంసించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంలో శ్యామ్ చూపిస్తున్న శ్రద్ధ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అత్యధికంగా ఉత్తీర్ణత పొందడం తద్వారా కాకినాడ జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. శ్యామ్ మాట్లాడుతూ సివిల్ విభాగంలో 2590 ఏపీఎస్పీ...

విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్ కరప మండలం నడకుదురు గ్రామం మండల ప్రజా పరిషత్ మోడల్ పాఠశాల, నడాకుదురు నెంబరు1 కరప మండలం నందు విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానికంగా గల పంట పొలంకు పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ తీసుకుని వెళ్లి విద్యార్థులచే వరి నాట్లు, నాటుటపంటలు పెంచుట గురించి అవగాహన కల్పించారు, విద్యార్థులు ఏరువాక సాగు గురించి తెలుసుకున్నారు. స్థానికంగా గల రైతులతో విద్యార్థులు ముచ్చటించారు. పంట ఎదుగుదల,కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందుల పిచికారి, గురించి తెలుసుకున్నారు.పంటను చేతికి వచ్చేవరకు అన్నదాత 180 రోజులు పాటు ఎంతో శ్రమ పడతారని తెలుసుకున్నారు.మొదలగు విషయాలు అన్ని రైతులను అడిగి...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo