09 October 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Thursday, October 9, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

హెల్త్ వాయిస్

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్ల నిరసన

ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశావర్కర్ల నిరసన కార్యక్రమం ఆరోగ్య కేంద్ర సిబ్బంది కి వినతిపత్రం అందజేత విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశావర్కర్లు గా మార్పు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కోరుతూ,మండల కేంద్రమైన రాయవరంలో గల స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్ల యూనియన్ లీడర్ జి.దుర్గ ఆద్వర్వంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ దుర్గ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల జాతీయ సెలవులు, పండుగ సెలవులు, వారాంతపు సెలవు, క్యాజువల్ శెలవులు, మెడికల్ శెలవులు వంటివి తమకివ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ లు తమకివ్వాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశా లకు...

నూతనంగా మంజూరైన అంబులెన్సు ప్రారంభం

వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది - ఎమ్మెల్యే ముప్పిడి విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం కొత్త ఏ ఎల్ ఎస్ అంబులెన్స్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌ను కేటాయించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏ ఎల్ ఎస్ అంబులెన్స్‌ను ముప్పిడి వెంకటేశ్వర రావు...

రోగులు పట్ల అశ్రద్ధ వహించకండి…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట వైయస్ఆర్ క్వాలని టిడ్కో అపార్ట్మెంట్ వద్ద గల అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆశ్రయించే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూకదుర్గారాణి సూచించారు. గురువారం అక్కడ నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ఆమె పాల్గొని ఆసుపత్రి పరిస్థితులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్‌లో ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మెడికల్ ఆఫీసర్ వి భవాని, స్టాఫ్ నర్స్ సౌధామిని, హాస్పిటల్ సిబ్బంది దేవిక, గణేష్, నగేష్, కళ్యాణి, ధనబాబు తదితరులు పాల్గొన్నారు

కొవ్వూరు లో సెప్టెంబర్ 6వ తేదీన ఆశ్రయ ఫౌండేషన్ ప్రారంభం

ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పధంతోనే ఈ ఆశ్రయ ఫౌండేషన్ - పల్లవి విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు చివరి దశలో ఆశ్రయ ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తుందని ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి అన్నారు. క్యాన్సర్ వ్యాధితో మరణానికి చెరువులో ఉన్న వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని సేవా తత్పరతతో 2019 సంవత్సరంలో కొవ్వూరు పట్టణం ఏర్పాటు చేసిన ఆశ్రయ ఫౌండేషన్, దాతల సహకారంతో నందమూరు వెళ్లే దారిలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి లు మాట్లాడుతూ 2011 వ సంవత్సరంలో వాలంటీర్...

మూడు రోజుల్లో ప్రాణాలు తీసిన అరుదైన వ్యాధి – కోజికోడ్‌లో కలకలం

కోజికోడ్‌లో అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో 9ఏళ్ల బాలిక మృతి కలుషిత నీటిలో నివసించే అమీబా వల్ల అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి మూడు రోజుల్లో తీవ్ర లక్షణాలతో బాలిక మరణం – నాలుగో కేసుగా నమోదు వైద్య నిపుణుల సూచనలతో అధికారులు ప్రాంతాన్ని పరిశీలిస్తూ నివేదిక సిద్ధం విశ్వం వాయిస్ న్యూస్, కేరళ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లిదండ్రుల్లో, ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల కలిగే అరుదైన వ్యాధి అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ బాలిక మృతికి కారణమని ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. త‌మరస్సేరీ ప్రాంతానికి చెందిన చిన్నారి, ఆగస్టు 13న జ్వరం, తలనొప్పి,嘘ంగా తిమ్మిరి వంటి లక్షణాలు చూపించడంతో, తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు....

పీఎంపీ లకు అవయవ దానం పై అవగాహన

మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చు - సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్ విశ్వం వాయిస్ న్యూస్, అనపర్తి మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చని రాజమండ్రి కి చెందిన సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్ లు అన్నారు.బుధవారం పొలమూరు శ్రీనివాసం ఫంక్షన్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) అనపర్తి, బిక్కవోలు మండలాల ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సు మండల వాసంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ...

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నులిమిద్దాం

ఐసీడీఎస్ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మి విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాజెక్ట్ పరిధిలోని 182 అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుండి 5 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ఆల్బండాజోల్ 400 మిల్లీగ్రామ్ మాత్రలను వేయడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం జగ్గంపేట శెట్టిబలిజపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమావేశాన్ని సీడీపీఓ ఎం. పూర్ణిమ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మి హాజరై మాట్లాడుతూ నులి పురుగులు ఉన్న పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతారని తెలిపారు. వీటిని నివారించడానికి డీవార్మింగ్‌తో పాటు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. ఆమె...

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్ 

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్ విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్, కరప కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని కరప మండలం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలకు మౌర్యా హాస్పిటల్ డాక్టర్ పుల్లాప్రసాద్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో పౌష్టికాహారం అవసరమని, మా వంతు సహాయంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు, పౌష్టికాలతో కూడిన ఆహారము అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప మెడికల్ ఆఫీసర్ అఫ్రోజ్, యేసు రత్నం, మంగా పరమేష్, పోలిశెట్టి తాతీలు, పేపకాయల తణుకు రాజు, మంచాల శ్రీను, నారాయణమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా*

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా* విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, విజయవాడ *రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా*   ఏపీలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.   ఈ నెల 10 వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 నుంచి 17 వరకు హై స్పీడ్, 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై డ్రైవ్లు చేపడతామన్నారు.   నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo