14 October 2025
Tuesday, October 14, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రాజకీయాలు

జిల్లా బిజెపి అధ్యక్షునికి ముస్లిం మైనార్టీల సత్కారం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట టిడిపి ముస్లిం మైనార్టీ లు జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ను సత్కరించారు.మండపేట లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మండపేట కలువపువ్వు సెంటర్ లోని జామియా మస్జిద్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ షాప్ కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ను మండపేట తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండి కరీం ఖాదరి స్వాగతం పలికి దుశాలువతో సత్కరించారు.జాతీయ అధికారిక భాష హిందీ సలహా కమిటీ సభ్యులు షంసు సాదిక్, చాట్రాతి జానకి రాంబాబు లొల్ల,బీజేపీ రాజోలు నియోజకవర్గం కన్వీనర్ అడబాల...

పితాని ఖబర్దార్ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం

అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను విమర్శించే స్థాయి పితాని బాలకృష్ణ కు లేదని అమలాపురం శెట్టిబలిజ సంఘ నాయకులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిష్మా ఉన్న యువ నాయకుడు మంత్రి సుభాష్ ను విమర్శించే స్థాయా నీది..? అంటూ ప్రశ్నించారు. మంత్రి సుభాష్ శెట్టిబలిజ కులానికి, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పేద విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వ పరంగానే...

చెరువును తలపించిన మున్సిపల్ పార్క్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు పట్టణంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన శివానంద మున్సిపల్ పార్క్ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువును తలపించింది. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో కొవ్వూరు పట్టణంలోని శివానంద మున్సిపల్ పార్కును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశాంతంగా కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన మొక్కలను నాటి సుందరంగా తీర్చిదిద్ది పార్కు చుట్టూ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యమో , పారిశుద్ధ్య కార్మికుల బద్ధకమో తెలియదు కానీ పార్కుకు చుట్టూ ఉన్న డ్రైనేజీ మట్టితో పేరుకుపోవడంతో నీరు వెళ్లే మార్గం లేదు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రౌండ్ పార్క్ చుట్టూ...

రాజీమార్గమే రాజమార్గం.. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక – 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనూరాధ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు రాజీమార్గమే రాజ మార్గమని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాలతో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణం నందు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3 బెంచ్ లను ఏర్పాటు చేసారు .ప్రీ లిటిగేషన్ కేసులపరిష్కర నిమిత్తం మొదటి బెంచ్ కు సంస్థ చైర్మన్ 9 వ అదనపుజిల్లా జడ్జి ఎం .అనురాధ , న్యా య వాది...

మండపేట లో 49వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ పోటీలు…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట క్రీడల్లో రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అని అంతేకాకుండా క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇండోర్ స్టేడియం లో 49 వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ చాంఫియన్ షిప్ పోటీలు నిర్వహించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్ధులు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల్లో రాణించడం...

ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శలు….

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పట్టణంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల మరణించిన మండపేట పట్టణం 18వ వార్డులో కోరాడ వీరభద్రరావు, 23వ వార్డులో గోమాడ సత్యవతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పరామర్శలలో ఎమ్మెల్యే వెంట జొన్నపల్లి సూర్యరావు, బొడ్డు రామకృష్ణ, పాలచర్ల శిరీష్, రెడ్డి రామకృష్ణ, రెడ్డి సత్యనారాయణ, నరిగిరి బాపయ్య, తదితర్లు ఉన్నారు.

ఆటో కార్మికుల జీవితాలకు భరోసాగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

ఒక్కొక్కరికి 25 కేజీల రైస్ బ్యాగులను ఉచితంగా పంపిణీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందరికీ ఉమ్మడిగా ఇన్సూరెన్స్ అందిస్తానన్న జ్యోతుల నవీన్ అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి మూడు సెంట్లు భూమిని అందిస్తాం విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట నియోజకవర్గం లోని ప్రతి ఆటో కార్మిక సోదరుడికి అండగా నిలుస్తానని జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆటో కార్మికులందరికీ ఉమ్మడి ఇన్సూరెన్స్ చేయిస్తానన్న కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ .గోకవరం మండలంలో ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ...

గొల్లలగుంట మత్స్య సహకార సంఘం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వ కలయిక

మత్స్యకార సంఘం అధ్యక్షుడుబత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరిక విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట మత్స్య సహకార సంఘం నెంబర్ 3-90 నూతన పాలకవర్గ సంఘ సభ్యులు తిరుమలరాజు మురళి రాజు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరూ శనివారం స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. మత్స్యకార సంఘం అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తలారి చిన్న అప్పారావు, తలారి సత్తిబాబు, ఇజ్జీన ప్రేమా నందం, రేగుళ్ల వీర వెంకటరమణ, చింతపల్లి సూరిబాబు, తలారి పెద్ద అప్పారావు, ఈ...

గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట అన్ని దానాలలో అన్నదానం అత్యున్నతం అని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని రెండవ వార్డు గొల్లలగుంట వీధిలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించికుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్, వార్డు ప్రముఖులు నాగులాపల్లి ఈశ్వరరావు, చిట్టూరి గణేష్, కేతా వెంకటరమణ, పెంకే వీరబాబులు అన్నదానం ప్రారంభించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ యూత్ కమిటీ సభ్యులు రాత్రి నుంచే శ్రమించి పలు...

కొవ్వాడ బేబి అప్పన్న బాబు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట   మండపేట 11వ వార్డ్ లో రేషన్ షాప్ నంబర్ - 6 పరిధిలో ఉన్న రేషన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన క్రొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.11వ వార్డ్ కౌన్సిలర్ కొవ్వాడ బేబి అప్పన్న బాబు పంపిణీ చేశారు. వి ఆర్ ఓ రేషన్ డీలర్, కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు రావడంతో రేషన్ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఆళ్ల వీరబాబు, బి ఎల్ ఏ జనిపల్లి సూరిబాబు, కో బి ఎల్ ఏ వెల్ల నాగేశ్వరరావు, కొల్లాటి ప్రసాద్, పిట్టా రామన్న, బెందల వెంకన్న,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo