20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

సక్సెస్ వాయిస్

మండపేట లో ఘనంగా హిందీ దివాస్…

హిందీ భాష అభివృద్ధికి కృషి... హిందీ పండిట్ ఫర్జానాకు సత్కారం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం మహబూబ్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మహబూబ్ హిందీ అకాడమీ చైర్మన్, హిందీ పండిట్ షేక్ ఫర్జానా బేగం అధ్యక్ష వహించారు. ముఖ్య అతిథిలు గా సీనియర్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు ఎల్ శ్రీనివాసరావు లు విచ్చేశారు. ఈ సందర్భంగా కోన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడి విద్యార్థులు అందరికీ హిందీ...

వైసిపి పాలనలోనే శెట్టిబలిజ గౌడ కుల జీవో ఉత్తర్వులు ఇచ్చారు గుత్తుల సాయి

ముమ్మడివరం శెట్టిబలిజ కులం సర్టిఫికెట్లు జీవో జారీ పట్ల హర్షం.- మంత్రి సుభాష్ కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు   శెట్టిబలిజ కులస్తులకు శెట్టిబలిజ బీసీ బి సీరియల్ నెంబర్ -4 గా కులం సర్టిఫికెట్లు యధావిధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 6 ను జారీ చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సీనియర్ నాయకులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకట సాయి అధ్యక్షతన నాయకులు కాట్రేనికోనలో సమావేశమై జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి శుభాష్ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు...

సీఎం కి ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రా ఆటోవాలా కార్మికులు

అమలాపురం   12 13 తారీకుల్లో జరగబోయే ఆంధ్ర ఆటోవాలా యూనియన్ బంద్ వాయిదా  దసరా కానుకగా 15 వేల రూపాయలు ఆటో కార్మికుల అకౌంట్ లోకి జమ చేస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ కార్మికులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం భాగంగా స్త్రీ శక్తి పేరుతో పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు వాహన మిత్ర పథకం ద్వారా ఆటోడ్రైవర్లకు 15 వేల రూపాయలు ఆర్థిక...

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు అందుకున్న గెల్లా కేశవ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు సర్వేపల్లి రాధాకృష్ణ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో కొవ్వూరు పట్టణానికి చెందిన జీకే ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గెల్లా కేశవకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డును ఈరోజు పాన్ ఇండియా సంస్థ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాజమండ్రి లొ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి కె వాసుదేవరావు డీఈవో తూర్పుగోదావరి జిల్లా ఎన్ వి వి సత్యనారాయణ డిప్యూటీ కలెక్టర్ వివిఎస్ కృష్ణకుమార్ సీనియర్ జర్నలిస్టు చిలుకూరి శ్రీనివాసరావు సముదాల గురు ప్రసాద్ గుంతం స్వామి గుంత స్వామి వారి చేతుల మీదగా అవార్డును 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు...

అవార్డు అందుకున్న సమర్పణ కుమార్…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఇ సమర్పణ కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర రాజధాని అమరావతి లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు అవార్డు అందజేశారు. ఈయనకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

రాజబాబు దొరబాబులకు పూర్వ విద్యార్థుల సత్కారం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట ఇటీవల బోధిధర్మ అవార్డు అందుకున్న న్యూ డ్రాగన్ చైనీస్ కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ పిట్ట రాజబాబు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవిని అలంకరించిన టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ మందపల్లి చంద్రశేఖర్ ( దొరబాబు) లకు చిన్ననాటి స్నేహితులు ఘన సన్మానం చేశారు. 1990-91 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులంతా సేవా దృక్పథంతో ఏర్పాటుచేసిన స్నేహ సౌరభం కమిటీ ఆధ్వర్యంలో ఇరువురి మిత్రులకు సన్మానం ఏర్పాటు చేశారు. సూర్యామహల్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఈ సత్కార సభలో వ్యాఖ్యాతగా పూర్వ విద్యార్థి గండి స్వామి ప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రాజబాబు దొరబాబులను...

అంబరాన్ని తాకిన బుంగ సంజయ్ పుట్టినరోజు సంబరాలు…

సేవా కార్యక్రమాలతో అభిమానులు ఆదర్శంగా నిలిచారు... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట ఏపీ ఏం అర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ మాదిగ పుట్టిన రోజు వేడుకలు మండపేట సూర్య కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ లు ఆయన స్వగృహానికి చేరుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకున్న మిత్రులలో సంజయ్ ఒకరని పేర్కొన్నారు.తన విజయానికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారని పేర్కొన్నారు. సూర్య కన్వెన్షన్ హాల్ లో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో అభిమానులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. మండపేట లో ర్యాలీ...

జూనియర్ కాలేజ్ లెక్చరర్ కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఇ సమర్పణ కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర రాజధాని అమరావతి లో శుక్రవారం జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన అవార్డు పొందనున్నారు. ఈయనకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షుడు జీనుమణి బాబుకి కమ్మ సంఘం ఘన సన్మానం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట టిడిపి మండల అధ్యక్షుడిగా నియమితులైన జీనుమణి బాబుకు స్థానికంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టిటిడి బోర్డు సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మణిబాబు ఇటీవల పార్టీ మండల అధ్యక్ష పదవిని చేపట్టడంతో పార్టీ శ్రేణులు, స్నేహితులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం జగ్గంపేట నియోజకవర్గ కమ్మ సంఘం ఆధ్వర్యంలో మణిబాబుకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి. రాబోయే 2029 ఎన్నికల్లో కూటమి విజయం సాధించేందుకు అందరం ఒకటిగా పని చేస్తాం. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు” అని అన్నారు.కార్యక్రమంలో కురుకూరి రాంబాబు,...

ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్తిరాజుకు ఉత్తమ పురస్కారం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పురపాలక సంఘం లో ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ముత్యాల సత్తిరాజు కు జిల్లా ఉత్తమ పురస్కారం అందింది. అమలాపురం లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా ఉత్తమ పురస్కారం ను ఆయనకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లచే అందుకున్నారు.గతంలో ఈయన ఇక్కడ పనిచేసినపుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో పురస్కారం అందుకున్నారు.పారిశుధ్య నిర్వహణ లో అత్యుత్తమ సేవలు కు గాను ఈ పురస్కారం సత్తిరాజు కు లభించింది.ఆయనకు అవార్డు రావడం తో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, చైర్ పర్సన్...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo