14 October 2025
Tuesday, October 14, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తీర్పు వాయిస్

ఆ పామాయిల్ తోట నాది – నురుకుర్తి వీరలక్ష్మి

‌సుప్రీంకోర్టు ఇటీవల ఆస్తిపై నాకు ఆర్డర్ కూడా ఇచ్చింది ముత్య మాధురికి, సాల్మన్ రాజుకు ఆ పామాయిల్ తోటపై ఎలాంటి హక్కు లేదు వారినుంచి నాకు ప్రాణహాని ఉంది దౌర్జన్యంగా పామాయిల్ గెలలు కోసుకుపోతున్నారు నా ఆస్తి నేను పొందకుండా ముత్య మాధురి, సాల్మన్ రాజు‌అడ్డుపడుతున్నారు అందుకే పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి కూలీలపై కేకలు వేసుంటారు మీడియాతో పామాయిల్ తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రంగంపేట మండలం ఈలగోలను గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని,వాటిపై నురుకుర్తి సాల్మన్ రాజుకు,ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు ఆమె తన తండ్రి టి.వి.వి.సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.నురుకుర్తి సాల్మన్ రాజుతో...

అమెరికా కోర్టు షాక్‌: ట్రంప్‌ టారిఫ్‌లు చట్టవిరుద్ధం

విశ్వం వాయిస్ న్యూస్, వాషింగ్టన్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలపై అమెరికా ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అధ్యక్షుడికి అంత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం లేదని కొట్టిపారేసింది. ఈ తీర్పు అమెరికా రాజకీయాలలో సంచలనం రేపింది. ఈ వివాదాస్పద టారిఫ్‌లు ట్రంప్‌ పదవిలో ఉన్నప్పుడు కొన్ని దేశాలపై విధించబడ్డాయి. ముఖ్యంగా భారత్‌పై 25 శాతం ప్రతిస్పందన సుంకం విధించటం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు కోర్టు ఈ చర్యను చట్టవిరుద్ధంగా తేల్చింది. ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. "ఇది పూర్తిగా రాజకీయపరమైన, పక్షపాతంతో కూడిన తీర్పు. ఇది...

334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్

334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్ విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ *334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్*   ▪️దేశంలో మొత్తం 2854 రిజిస్టర్ అయ్యి.. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ▪️వీటిలో 334 పార్టీలు వరుసగా 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో డీ-లిస్ట్ అయ్యాయి. ▪️ఇప్పుడు మిగిలినవి 2520 మాత్రమే. *తొలగించడానికి కారణాలు* ▪️6 సంవత్సరాలు పోటీ చేయలేదు. ▪️చిరునామా, పదవిదారుల వివరాలు అప్‌డేట్ చేయలేదు. ▪️ECI నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. *డీ-లిస్ట్ అయిన పార్టీలకు ఇకపై* ▪️పన్ను మినహాయింపు లభించదు. ▪️ఎన్నికల గుర్తు రిజర్వేషన్ ప్రయోజనాలు ఉండవు.

ఆదాని ప్రీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజావేదిక వద్ద ధర్నా

ఆదాని ప్రీ పైడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరికిస్తూ ప్రజావేదిక వద్ద ధర్నా : ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు వళ్ళు రాజబాబు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాజులూరు, గొల్లపాలెం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ, ప్రజలపై భారాలు వేసేందుకు సిద్ధమై స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేందుకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను వ్యాపార సంస్థలు మరియు సామాన్య ప్రజానికం వ్యతిరేకించాలని కోరుతూ మంగళవారం కాజులూరు ప్రజా వేదిక ఆధ్వర్యంలో గొల్లపాలెం పవర్ సెక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఈ స్మార్ట్...

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చిన అర్జులను తక్షణమే పరిష్కరించాలి ఎస్.ఈ పి. వెంకట్రావు ఆదేశాలు* 

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చిన అర్జులను తక్షణమే పరిష్కరించాలి ఎస్.ఈ పి. వెంకట్రావు ఆదేశాలు* విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కాక వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ ఎస్.ఇ. పి. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఎస్.ఇ. పి. వెంకట్రావు పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేసారు. శానిటేషన్, విధిలైట్లు, హౌసింగ్, తదితర అంశాలకు చెందిన అర్జీలు దాదాపు 6 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు ఎస్.ఇ పి. వెంకట్రారు అందజేసారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను పరిశీలించి నాణ్యమై పరిష్కారాన్ని...

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.   కాకినాడలో కదంతొక్కిన జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిరసన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు. విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్ కు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా చేరుకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు జర్నలిస్టులను సమన్వయం చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరసన తెలియజేయాలని తెలపడంతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం కలెక్టర్ షన్మోహన్ కు డిమాండ్లతో...

సుబ్రహ్మణ్యం హత్యపై సిట్ ఏర్పాటు పట్ల హర్షం: మహాసేన రాజేష్

సుబ్రహ్మణ్యం హత్యపై సిట్ ఏర్పాటు పట్ల హర్షం: మహాసేన రాజేష్     విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ సిటీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పడాల అనంత సత్య ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు) తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఉదాంతం అందరికీ తెలిసిందే. ఈ హత్యపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి తిరిగి పూర్తి వివరాలను అందించాలని తీర్పు ఆదేశించడం పట్ల టీడీపీ నేత సరిపెల్ల రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాజేష్ విలేకరులతో సమావేశం నిర్వహించి వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి హత్య ఉదంతంపై సిట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ...

దళిత యువకుడి పై దాడిని ఖండించిన విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు

దళిత యువకుడి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డిఏడుకొండలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు, సుంకరపాలెం దళిత యువకుడు దోనుపాటి మహేష్ పై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని బుధవారం సుంకరపాలెం బాబా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధార్థ స్టూడెంట్ యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo