14 October 2025
Tuesday, October 14, 2025

గణపతిబప్ప మోరియా ఆదా లడ్డు చోరియా…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట పురవీధుల్లో గణనాథుడి శోభయాత్రతో భక్తులు పరవశం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

మండపేట లో శనివారం గణనాథుడి శోభయాత్ర ఉదయం నుండి సాగింది.9 రోజులు పాటు విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజించి విశేష పూజలు అందుకుని చివరి రోజైన శనివారం నాడు పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ గణనాథుడు నిమజ్జన ఘాట్లకు చేరుకున్నాయి. ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడడంతో మండపేటలో వెలిసిన చిన్న పెద్ద అన్ని వినాయక ప్రతిమలను నిన్న శనివారం ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులుతో కలసి నిమజ్జనం చేయడం జరిగింది. మండపేటలో కొండపల్లి వారి వీధిలో 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు జరుపుతున్న ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 18 అడుగులతో ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయకుడిని జొన్నాడలో ఏర్పాటు చేసినటువంటి ఘాట్లో నిమజ్జనం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి.సురేష్ బాబు ముందస్తుగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తుతో గణనాధుడిని ఆయా కమిటి సభ్యులుతో కలసి నిమర్జనాలు చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo