Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

గుమ్మిడికాయల మాటున మూగ జీవులు అక్రమ రవాణా

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన తనిఖీల్లో పోలీసులు మూగ జీవాల అక్రమ రవాణాను బయటపెట్టారు. గుమ్మిడికాయల లోడ్‌లో నిక్కచ్చిగా దాచిన రెండు ఆవులు, ఎనిమిది గిత్తలతో కూడిన మినీ వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జగ్గంపేట సీఐ వై.ఆర్.కే. శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. వాహనాన్ని నిలిపివేసి లోతుగా పరిశీలించగా, గుమ్మిడికాయల మూటల క్రింద పశువులను దాచినట్లు గుర్తించారు.వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వాహనంతో పాటు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo