Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

మండలంలో కొత్తగా 156 పింఛన్లు మంజూరు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండల పరిధిలో గల వివిధ గ్రామాలకు చెందిన పలువురికి  156 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు రాయవరం మండల ఎంపీడీవో కీర్తి స్పందన గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. నూతనముగా మంజూరైన పింఛనులు  భర్త మరణిస్తే భార్య కు వచ్చినవే అన్నారు. వీరందరికీ ప్రతీ నెల ఫించన్లు అందించనున్నారని ఆగష్టు నెలకు సంబంధించిన ఫించన్లు 1 వ తేదీ శుక్రవారం రూ.4000 చొప్పున పంపిణీ చేపడతామన్నారు. దీనితో మండల వ్యాప్తంగా మొత్తం పింఛన్లు 10,036 కాగా ఈ ఫించన్లు నిమిత్తం రూ.4,28,66,500 లు విడుదలైనట్లు ఎంపీడీవో ప్రకటన ద్వారా తెలిపారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo