14 October 2025
Tuesday, October 14, 2025

మద్దూరు గ్రామంలో బస్ సర్వీస్ ప్రారంభం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు డిపో బస్ సర్వీస్ ను కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సోమవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో జండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కోవిడ్ నుండి బస్ సర్వీస్ లేక విద్యార్థులు, మహిళలు, వృద్దులు చాలా ఇబ్బందులకు గురాయ్యేనారని మద్దూరు కూటమి నాయకులు ఈ విషయాన్ని శుక్రవారం నాడు గ్రీవన్స్ లో నాద్రుష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్ళీ ఈ బస్ సర్వీస్ పునః ప్రారంభం చేస్తున్నారని. ఈ బస్ ఉదయం 8 మద్దూరు వస్తుందని… రూట్ నిడదవోలు నుండి సమిశ్రగూడెం, గోపవరం, విజ్జెశ్వరం మద్దూరు, బంగారమ్మపేట వాడపల్లి, ఔరాంగబాద్, టోల్గేట్ కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరానికి 4 ట్రిప్పులు షటిల్ సర్వీస్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo