Monday, August 11, 2025
Monday, August 11, 2025

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పై అవహేళనగా మాట్లాడటం సబబు కాదు….

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పై జనసేన పార్టీ నాయకులు కించ పరుస్తూ అవహేళనగా మాట్లాడటం సబబు కాదని మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, దళిత నేత పలివెల సుధాకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న వికృత పాలన అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న విధానాలను తప్పు పట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాధారణ స్థాయి నుంచి శాసనమండలి స్థాయి వరకు ఎదిగిన క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ పై కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కించ పరుస్తూ అవహేళనగా మాట్లాడటం సబబు కాదని హెచ్చరించారు. భారతరాజ్యంగ చట్టం ప్రకారం ప్రశ్నించేహక్కు ఉందన్నారు.ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కవింపు చర్యలు, బెదిరింపులకు ఇజ్రాయిల్ బెదిరిపోయేవారు కాదన్నారు.ఈ సమావేశంలో వైసీపీ దళిత నేత కొనాల చంద్రబోస్ పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
అలూరి సీతారామరాజు
సినీ వాయిస్
టెక్నాలజీ
సక్సెస్ వాయిస్
తెలంగాణ
తీర్పు వాయిస్
క్రీడా వాయిస్
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo