Friday, August 1, 2025
Friday, August 1, 2025

ముగిసిన సి ఐ వో మట్టిలో చేతులు – హృదయంలో దేశం ఉద్యమం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

జమాతె ఇస్లాం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా గత నెల రోజులుగా చేపట్టిన మట్టిలో చేతులు – హృదయంలో దేశం ఉద్యమం ఈ ఆదివారంతో ముగిసింది.ఈ ఉద్యమంలో భాగంగా పిల్లల్లో పర్యావరణ పై ఆవగాహన కొరకు వ్యాసరచన పోటిలతో పాటుగా డ్రాయింగ్ కార్యక్రమాలు మరియు విభిన్న ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని స్దానిక జమాతె మహిళా అధ్యక్షురాలు అయేషా తెలిపారు .ఈ సందర్భంగా సెంట్రల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ బాధ్యురాలు మొహతాబ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కనుక పిల్లల్లో ప్రత్యేకంగా పర్యావరణ పై ఆవగాహన కల్పించి చెట్ల పరిరక్షణ జరిగే విధంగా వారిని ప్రోత్సాహించాలని జమాతె దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందని కనుక పిల్లల ద్వారా పర్యావరణ పరిరక్షణ ర్యాలీ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు.రానున్న రోజుల్లో జమాతె ఆధ్వర్యంలో పిల్లల్లో నైతిక పరివర్తనకు కృషి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో హుమైరా,షమ్మి,సబిహ జమాతె సభ్యులు రిజ్వాన్,జైనులాబీదీన్ తదితరులు పాల్గొన్నారు….

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo