Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

పేద ప్రజల అభ్యున్నతే టిడిపి లక్ష్యం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సుపరిపాలన తొలి అడుగు లో మాజీ చైర్మన్ చుండ్రు ప్రకాష్….

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

పేద ప్రజల అభ్యున్నతికై నిరంతరం పాటుపడేది టిడిపి ప్రభుత్వమని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట మూడో వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ చుండ్రు శ్రీ వర ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. రాబోవు రోజుల్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వార్డులో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రకాష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ విభాగం టౌన్ వాకచర్ల వీ ఎస్ సత్యనారాయణ (గుప్తా), టిడిపి పార్లమెంట్ వాణిజ విభాగ కార్యదర్శి కేశవరపు శ్రీనివాసరావు, కౌన్సిలర్ చిట్టూరి సతీషు, పట్టణటిడిపి మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాజీ కౌన్సిలర్ బండి గోవిందు, కుమార్, క్లస్టర్ ఇంచార్జ బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo