Monday, August 4, 2025
Monday, August 4, 2025

పేదల పక్షపాతి చంద్రబాబు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కేశవరం లో సుపరిపాలన తొలి అడుగు….

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం రాజీపడని నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  కొనియాడారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో బుధవారం మండపేట మండలం కేశవరం గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ప్రతి ఇంటికి పర్యటించారు. ప్రజలను నేరుగా కలుస్తూ రాష్ట్రంలో పాలన విధానంపై ప్రజలకు వివరించారు వారి వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo