Wednesday, August 6, 2025
Wednesday, August 6, 2025

పేకాట రాయుళ్ల పై జగ్గంపేట పోలీసుల దాడి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎక్కడా క్రికెట్ బెట్టింగులు, కోడిపందాలు ,బొమ్మ బొరుసు, గుండాటలు వంటి ఎటువంటి జూద క్రీడలు జరగటానికి వీలు లేదని జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది .ఆదివారం జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు రాబడిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామ శివారులో జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు మరియు వారి సిబ్బంది పేకాట రాయుళ్లు మీద దాడి చేశారు .ఈ దాడిలో 5 మంది పేకాట రాయుళ్లు నుఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5100 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.ఎవరైనా జగ్గంపేట సర్కిల్ పరిధిలో జూదక్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ మరియు జగ్గంపేట ఎస్సై రఘునందన రావు హెచ్చరించారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo